తాండూర్ లో ఎండు గంజాయి పట్టివేత !

-ముఖ్యంశాలు,

తాండూర్ పట్టణంలో 1.2 కిలోల ఎండు గంజాయి పట్టివేత*

-గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరు కూలీలు

-అంబేద్కర్ నగర్ కు చెందిన సలీం పాష, ధోబి గల్లికి చెందిన నవీన్ కుమార్ దగ్గర గంజాయి గుర్తింపు.

-ఎంత మందిని పట్టుకొని కేసులు చేసినా కూడా గంజాయి విచ్చలవిడిగా సప్లై అవుతుంది.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *