ముఖ్యంశాలు
Kura Yadaiah/ January 7,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :


పిడిఎస్యు రాష్ట్ర కమిటీ 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్ కేంద్రంగా జరుగుతున్నాయి .అందులో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ను పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నట్లు పిడిఎస్యు రాష్ట్ర కమిటీ ప్రకటించింది.
