author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

దూకుడు పెంచిన తెలంగాణ ఏసిబి-8 నెలల్లో 167 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్,

చట్టం K, Yadaiah/September 1,2025,   తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా ముందుకెళుతోంది. గడచిన 8 నెలల్లో 179 కేసులు నమోదు చేసి అవినీతిపరుల

సరోజనమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి,

నివాళులు , K, Yadaiah/September 1,2025, యాలాల్ మండలం మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి తాళ్లపల్లి సరోజనమ్మ పార్దివ దేహానికి ప్రభుత్వ చీఫ్ వీట్  పట్నం

ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ల వాడకం నిషేధం, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ,

భద్రత , K, Yadaiah|September|  1,2025, తెలంగాణ ఆర్టీసీని మరింత పటిష్టం చేసే ఆలోచనలో తెలంగాణ ఆర్టీసీ  డ్రైవ‌ర్లు ఫోన్లు వాడ‌కం నిషేధిస్తున్నట్లు ఆర్టీసీ కీలక నిర్ణయం

బిజెపి అనుబంధ సంఘాలలో ముదిరాజులకు అవకాశం కల్పించండి, కేంద్రమంత్రికిషన్ రెడ్డి ని కోరిన, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్,

రాజకీయం , K, Yadaiah August 31,2025, బిజెపి పార్టీలో వివిధ స్థాయిలో పని చేస్తున్నటువంటి ముదిరాజులకు అవకాశం కల్పించాలని కోరుతూ బిజెపి కేంద్ర మంత్రి కిషన్

ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలనిర్వహణకు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, ఈసీ నోటిఫికేషన్,

ఎన్నికలు K, Yadaiah/ August 31,2025, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదివారం రోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెలలోనే ఎంపీటీసీ

ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సర్కారు సిద్ధం! సెప్టెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్!

రాజకీయం K, Yadaiah|August 31,2025, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది రేపు ఎల్లుండో బీసీలకు 42 శాతం జీవో తీసుకురావడంలో ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

వికలాంగుల స్థలాలు కబ్జా చేస్తే తాటతీస్తాం, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య

వికలాంగులు, K, Yadaiah August 30,2025, వికలాంగుల స్థలాలు  ఎవరైనా కబ్జాలు చేస్తే కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తాటతీస్తామని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

సల్వాజుడుం తీర్పు పై రాజకీయ దాడి!-లంకా పాపిరెడ్డి,

రాజకీయం, అభిప్రాయం , K, Yadaiah/ August/29,2025, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఇండియాకుట మిత్రమా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎన్డీఏ కూటమికి ఆందోళన కలిగిస్తున్నట్లుంది

వికారాబాద్ కామారెడ్డి గూడెంలో స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన, ఎమ్మెల్సీ, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, అధైర్య పడద్దని కుటుంబ సభ్యులకు భరోసా,

పరామర్శ , K, Yadaiah/ August/29,2025, వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి కుటుంబ సభ్యులను శుక్రవారం రోజు ఎమ్మెల్సీ క్యూ న్యూస్ అధినేత తీన్మార్

రేపు పెద్దేముల్ మండలలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పోలింగ్ స్టేషన్ జాబితాల పై సమావేశం, పార్టీ ప్రతినిధులతో నిర్వహిస్తున్నామన్న ఎంపీడీవో రతన్ సింగ్,

ప్రభుత్వం , K, Yadaiah/August/29,2025, శనివారం రోజు peddamul మండల పరిషత్ కార్యాలయంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ , పోలింగ్ స్టేషన్ జాబితా పై సమావేశం నిర్వహిస్తున్నట్లు