ఎన్నికలు,
Kura Yadaiah/ October, 4,2025
జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమాళి అమలులో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు…..

వికారాబాద్ : జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరుగుతుందని, జెడ్పిటిసి ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని , ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు ఎవ్వరు కూడ రావద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు.
